Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామ్రేడ్ జ్యోతి మృతి

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 07, 2026 11:11 AM వనపర్తిGeneral
కామ్రేడ్ జ్యోతి మృతి - Udayam
అమరచింత పట్టణానికి చెందిన సిపిఐ వనపర్తి జిల్లా కార్యదర్శి విజయరాములు సతీమణి కామ్రేడ్ జ్యోతి గారు మృతి చెందారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యం కారణంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతికి ప్రముఖుల, రాజకీయ నాయకులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...