Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలువలో తాగునీటి పైపులు.. కలుషిత భయంతోప్రజలు

Follow Udayam on Google
B RAJESH Sep 01, 2026 2:54 PM విజయనగరంGeneral
కాలువలో తాగునీటి పైపులు.. కలుషిత భయంతోప్రజలు - Udayam
రాజాం మండల కేంద్రంలో గురవాం – సింగుపురం వీధిలో మురుగు కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కాలువల్లోనే తాగునీటి పైపులు ఉండడంతో నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే కాలువలను సరిచేసి, తాగునీటి పైపులను సురక్షితంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...