వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వరం ప్రాజెక్టు నాసిరకంగా నిర్మించడానికి కల్వకుంట్ల కుటుంబ అవినీతే కారణమని కాంగ్రెస్ సీనియర్ నేత జువ్వాడి కృష్ణారావు ఆరోపించారు. కోరుట్లలో మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డలో నాసిరకం నిర్మాణాల కారణంగానే ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయలేకపోతున్నారని అన్నారు.
ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ముందుగా తమ కుటుంబంపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

