వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు–కోడంగల్ మార్గంలోని కాగ్నా నది వంతెనకు ఏడాదిలో రెండుసార్లు పగుళ్లు రావడంపై ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కమిషన్ల కోసమే చూసి, పనుల నాణ్యతను గాలికొదిలేయడమే ఈ దుస్థితికి కారణమని ఆయన ఆరోపించారు.
ప్రజల భద్రతకే ప్రాధాన్యమిస్తూ వంతెనకు తక్షణ మరమ్మతులు చేపట్టి, నాణ్యతా ప్రమాణాలపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Loading comments...

