వార్తలకు తిరిగి వెళ్లండి
మచిలీపట్నంలో జనసేన నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. బండి రామకృష్ణను మేయర్గా ఏకగ్రీవంగా తీర్మానించడంపై నేత కొట్టే వెంకట్రావు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ అంశంలో టౌన్ అధ్యక్షుడు గడ్డం రాజుపై నిన్న తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఇద్దరి వర్గాలు ఎదురుపడి బాహాబాహీకి దిగాయి.
Comments
Loading comments...

