వార్తలకు తిరిగి వెళ్లండి
వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీరు నిలిపివేయడంతో ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాగునీరు విడుదల చేయాలని ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు ధర్నా చేసినా స్పందన లేకపోవడంతో రైతులు ఎడమ కాలువ రెగ్యులేటర్పైకి ఎక్కి స్వయంగా నీటిని విడుదల చేసుకున్నారు.
Comments
Loading comments...

