వార్తలకు తిరిగి వెళ్లండి
అమరచింత మండలం జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ గేటు దగ్గర పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి రైతులు ఎడమ కాలువ గేటును తెరిచి నీటిని వదిలారు.
అర్ధరాత్రి గేట్లను తిరిగి మూసివేసిన ఇరిగేషన్ అధికారులు. ఉదయం నుంచి జూరాల ప్రాజెక్టు వద్దా భారీగా మోహరించిన పోలీసు బలగాలు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

