వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల జలాశయానికి భారీగా వరద వచ్చినా నీటి వినియోగం ఆశించిన స్థాయిలో లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన 81 టీఎంసీల వరదలో కేవలం 9 టీఎంసీలను మాత్రమే సాగు అవసరాలకు వినియోగించారు.
కాల్వలు, ఎత్తిపోతల పథకాల ద్వారా మరింత నీటిని వినియోగించుకునే అవకాశాలున్నా పలు సాంకేతిక, నిర్మాణ సమస్యలు అడ్డంకిగా మారుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
Comments
Loading comments...

