Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రంప్‌ ఉత్తర్వుకు జడ్జి బ్రేక్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 31, 2026 10:04 AM జాతీయంGeneral
ట్రంప్‌ ఉత్తర్వుకు జడ్జి బ్రేక్‌ - Udayam
అమెరికాలో మెయిల్‌ బ్యాలెట్‌ ఓటర్లను తగ్గించే ఉద్దేశంతో ట్రంప్‌ జారీ చేసిన ఉత్తర్వును ఫెడరల్‌ జడ్జి ఇందిరా తల్వానీ రెండు వారాలపాటు నిలిపివేశారు. మధ్యంతర ఎన్నికల మెయిల్‌ బ్యాలెట్ల పంపిణీకి వారం ముందు ఈ ఆదేశాలు వెలువడ్డాయి. తదుపరి విచారణ సెప్టెంబరు 3న జరగనుంది. ఈ నిర్ణయంపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసే అవకాశముంది.

Comments

G
Loading comments...