Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలో పెన్షన్ పంపిణీ చేసిన కురుపాం ఎమ్మెల్యే

Follow Udayam on Google
B Ganga Sep 01, 2026 1:55 PM పార్వతీపురం మన్యంGeneral
జర్నలో పెన్షన్ పంపిణీ చేసిన కురుపాం ఎమ్మెల్యే - Udayam
గుమ్మలక్ష్మీపురం మండలం లోవముఠా జర్నలో మంగళవారం జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీలో ఎమ్మెల్యే జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ మేరకు ఫించనుదారుల ఇళ్లకు వెళ్లి నగదు మొత్తాన్ని అందజేశారు. సూపర్ సిక్స్ హామీలను నెరవేరుస్తూ ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రతినెలా 1వ తేదీన పెన్షన్ ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...