వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ విశాలాంధ్ర రిపోర్టర్ నాగరాజుపై దురుసుగా ప్రవర్తించి, స్టేషన్ నుంచి మెడపట్టి బయటకు గెంటేసిన అర్బన్ సీఐ జయన్నపై చర్యలు తీసుకోవాలని, ఐ న్యూస్ రిపోర్టర్లపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్కు వినతిపత్రం అందజేశారు.
ఎస్పీని కలిసిన వారిలో ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఈ.ఎన్.రాజు, గోరంట్ల కొండప్ప ఉన్నారు.
Comments
Loading comments...

