Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టుపై దాడిని ఖండిస్తూ ధర్నా

Follow Udayam on Google
B RAJESH Aug 20, 2026 1:12 PM విజయనగరంGeneral
జర్నలిస్టుపై దాడిని ఖండిస్తూ ధర్నా - Udayam
పూసపాటిరేగలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై వార్త రాసిన విశాలాంద్ర విలేకరి గోవింద్'పై దాడి చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని బొబ్బిలి జర్నలిస్టుల ఐక్యవేదిక నాయకులు కందుల వాసు, ప్రజా సంఘాలు, వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ దాడికి నిరసనగా బొబ్బిలి ఎమ్మార్వో కార్యాలయం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణపై వార్త రాస్తే దాడులు చేయడం అన్యాయమని వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...