వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో కేంద్ర మంత్రులు, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతల మధ్య కాన్స్టిట్యూషనల్ క్లబ్లో సుమారు రెండు గంటల పాటు చర్చలు జరిగాయి.
మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై నిర్ణయానికి ప్రభుత్వం ఒక రోజు సమయం కోరిందని, విద్యార్థులపై కేసులు ఎత్తివేయడానికి, పరిహారానికి అంగీకరించిందని సీజేపీ నేతలు తెలిపారు.
Comments
Loading comments...

