Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జోగి రమేశ్ బెయిల్ తీర్పు వాయిదా

Follow Udayam on Google
మనీష్ Aug 19, 2026 11:15 AM కృష్ణా జిల్లాఆంధ్రప్రదేశ్
జోగి రమేశ్ బెయిల్ తీర్పు వాయిదా - Udayam
గృహ హింసకు సంబంధించిన కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌పై తీర్పును కోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది. మంగళవారం కోర్టులో వాదనలు జరిగాయి. వరకట్న వేధింపులు, హత్యాయత్నానికి ఆధారాలు లేవని, రాజకీయ కక్షతోనే కేసు పెట్టారని జోగి రమేశ్ తరపు న్యాయవాదులు వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును 21కి వాయిదా వేశారు.

Comments

G
Loading comments...