Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాబ్ మేళాలో 88 మందికి ఉద్యోగాలు

Follow Udayam Digital on Google
రూప దేవి Aug 07, 2026 10:31 AM శ్రీసత్యసాయి జిల్లాఆంధ్రప్రదేశ్
జాబ్ మేళాలో 88 మందికి ఉద్యోగాలు - Udayam Digital
హిందూపురం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జాబ్ మేళాలో 88 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ మేళాకు 11 కంపెనీల ప్రతినిధులు, 186 మంది యువత హాజరయ్యారు. నియోజకవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళాలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే సమన్వయకర్త వీరయ్య తెలిపారు.

Comments

G
Loading comments...