వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేసే వరకు పోరాటం కొనసాగుతుందని బీజేపీ నేత డా. కొప్పుల రాజశేఖర్ రెడ్డి తెలిపారు. మంగళవారం వికారాబాద్లో ఆయన మాట్లాడారు.
సరూర్నగర్ యూత్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

