Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేన విధివిధానాల కమిటీలో నెల్లిమర్ల ఎమ్మెల్యే కు చోటు

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 21, 2026 9:21 PM విజయనగరంGeneral
జనసేన విధివిధానాల కమిటీలో నెల్లిమర్ల ఎమ్మెల్యే కు చోటు - Udayam
త్వరలో జరుగనున్న స్థానిక ఎన్నికల విధివిధానాల రూపకల్పన నిమిత్తం జనసేన పార్టీ 14 మంది సభ్యులతో కమిటీని శుక్రవారం ఏర్పాటు చేసింది. జనసేన పార్టీ అధిష్టానం సూచనల మేరకు వీరు క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల అభిప్రాయాలను కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. ఈ కమిటీలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం నాగ మాధవికి చోటు కల్పించారు.

Comments

G
Loading comments...