Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంపపాలెం నుంచి తీర్థయాత్రలు ప్రారంభం

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 2:44 PM అనకాపల్లి General
జంపపాలెం నుంచి తీర్థయాత్రలు ప్రారంభం - Udayam
జంపపాలెం మండలంలోని గ్రామస్థులు బుధవారం తీర్థయాత్రకు బయలుదేరారు. అనకాపల్లి బీజేపీ నాయకుడు ముత్యాల వెంకటేశ్వరరావు సహకారంతో గ్రామం నుంచి ఒక బస్సును ఏర్పాటు చేశారు. యాత్రలో అన్నవరం, విశాఖ, సింహాచలం తదితర ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నారు. ఉత్తరాంధ్రలోని పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకుని తిరిగి జంపపాలెం చేరుకుంటామని గ్రామస్థులు తెలిపారు.

Comments

G
Loading comments...