వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో జలసిరి గ్రామ సభను సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ అధ్యక్షతన నిర్వహించారు. భూగర్భ జలాల సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణం, వర్షపు నీటి సంరక్షణపై అవగాహనా కల్పించారు.
ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి (ఏ.వీ.ఆర్) గ్రామంలోని మంచినీటి బావులకు కంచె ఏర్పాటు,దోమలు–పందుల నివారణ, వైకుంఠ రథం ఏర్పాటు వంటి పలు సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు.
Comments
Loading comments...

