వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాలపట్నం ప్రాంతానికి చెందిన JK న్యూస్ యూట్యూబ్ సీనియర్ జర్నలిస్ట్ జగదీష్ కుమార్ అనారోగ్య కారణాలతో ఈరోజు కన్నుమూశారు.
ఆయన మరణవార్త కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు మరియు మీడియా సోదరులు పరిచయస్తులను తీవ్ర విషాదంలో ముంచింది.
Comments
Loading comments...

