వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో పెండింగ్లో ఉన్న భూ సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో భూభారతి, భూముల సర్వే–రీ-సర్వే, నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, సీఎంఆర్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.మండలాల వారీగా పెండింగ్ భూ సమస్యలపై తహసీల్దార్లను వివరాలు కలెక్టర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు
Comments
Loading comments...

