Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో 2,879 పోలింగ్ స్టేషన్ల ముసాయిదా విడుదల

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 26, 2026 12:17 PM గుంటూరుGeneral
జిల్లాలో 2,879 పోలింగ్ స్టేషన్ల ముసాయిదా విడుదల - Udayam
గుంటూరు జిల్లాలోని 16 మండలాల్లోని 257 పంచాయతీలకు గాను 2,879 పోలింగ్‌ స్టేషన్ల ముసాయిదా జాబితాను కలెక్టర్ సి.యం. సాయికాంత్‌ వర్మ విడుదల చేశారు. వీటిపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 26లోగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలు ఉంటే 28లోగా ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...