Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా వాసికి అరుదైన గుర్తింపు

Follow Udayam on Google
B RAJESH Sep 06, 2026 5:19 PM విజయనగరంGeneral
జిల్లా వాసికి అరుదైన గుర్తింపు - Udayam
చిన్నమల్లుపేట ఎంపీపీఎస్ ఉపాధ్యాయులు రాజేష్ కొల్లూరి 'జాతీయ ఉపాధ్యాయ పురస్కారం-2026' అందుకున్నారు. AI సాంకేతికతతో 2,200 పాఠశాలల్లో FLN బలోపేతానికి, వాట్సాప్ ఆటోమేషన్ ద్వారా 22,000 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది. విద్యా రంగంలో ఆయన అందించిన ఉత్తమ సేవలకు గాను రాష్ట్రపతి చేతులమీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు.

Comments

G
Loading comments...