వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా రామభద్రపురం మండలం వంగపండువలస ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు తాడ్డి త్రినాథరావు ఎంపికయ్యారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మంచి విద్యా బుద్ధులు నేర్పి నాణ్యమైన విద్యను అందించడంతో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి ఎంపికయ్యారు.ఈ మేరకు శుక్రవారం టీచర్స్ డే వేడుకల్లో అవార్డు అందుకోనున్నారు.
Comments
Loading comments...

