వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి కలెక్టరేట్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఊటకుంటను పరిశీలించి నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
డబ్ల్యూడీ ఆధ్వర్యంలో మొక్క నాటిన కలెక్టర్, వాటికి క్రమం తప్పకుండా నీరు అందిస్తూ సంరక్షించాలన్నారు
Comments
Loading comments...

