వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రతి బుధవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల స్వీకరణ శిబిరాన్ని ఈనెల 19న గురువారం కూడా నిర్వహించవలసి ఉండగా అనివార్య కారణాల వలన రద్దు చేసుకున్నట్లు ఎస్పీ జి. జానకి షర్మిల తెలిపారు.
తర్వాత ఈ ప్రజా ఫిర్యాదుల శిబిరాన్ని ఎప్పుడు నిర్వహిస్తామో తెలియజేస్తామని పేర్కొన్నారు. ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గుర్తించి వచ్చే బుధవారం వరకు వేచి చూడాలని కోరారు.
Comments
Loading comments...

