వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనా పాల్గొన్నారు
ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చిన ప్రజలను అదనపు ఎస్పీ నేరుగా కలిసి వారి సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా వివరించగా అదనపు ఎస్ పి వాటిని సానుకూలంగా విని సంబంధిత అధికారులు మరియు పోలీస్ సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు.
Comments
Loading comments...

