వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ జిల్లా జైలును ఎస్పీ డి.జానకి ఐపీఎస్ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సెక్యూరిటీ పాయింట్లను తనిఖీ చేస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సూపరింటెండెంట్ కాళిదాస్కు ఆదేశాలిచ్చారు.
పోలీసు, జైలు శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి భద్రతను మరింత బలోపేతం చేయాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

