Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా 'చైతన్యం - త్రిశూల్' కార్యక్రమం

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 16, 2026 7:15 PM విజయనగరంGeneral
జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా 'చైతన్యం - త్రిశూల్' కార్యక్రమం - Udayam
విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్.దామోదర్ ముఖ్య అతిదిగా బుధవారం ఎస్‌.కోటలో యువ చైతన్యం - త్రిశూల్‌ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించి, యువతకు చట్టాలపై అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జీరో డ్రగ్స్‌ , మహిళా భద్రత , రోడ్డు భద్రత , నేరాలు , సైబర్‌ నేరాలపై విద్యార్థులకు వివరించారు. గంజాయి , మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, చట్టాలను గౌరవిస్తూ మంచి భవిష్యత్‌ కోసం ముందుకు సాగాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...