వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. ఆందోళనకు ఏబీవీపీ కార్యకర్తలు మద్దతు తెలిపారు.
విద్యార్థుల నిరసనతో సుమారు రెండు గంటలుగా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Comments
Loading comments...

