Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీవో 97 రద్దుకు అధ్యాపకుల నిరసన

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 6:16 PM జనగామ General
జీవో 97 రద్దుకు అధ్యాపకుల నిరసన - Udayam
స్టేషన్‌ఘన్‌పూర్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల అధ్యాపకులు జీవో నంబర్‌ 97ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ మిడ్‌ పరీక్షలను బహిష్కరించారు. రాష్ట్రంలోని 59 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల అధ్యాపకుల నిర్ణయం మేరకు పరీక్షలు నిర్వహించబోమని తెలిపారు. నిరసనకు వెళ్లేందుకు సుమారు 120 మంది విద్యార్థులు ప్రధాన రహదారి వైపు బయలుదేరగా, అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు.

Comments

G
Loading comments...