వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం ఐటీడీఏ గిరిమిత్ర హాల్లో జేసీ వైశాలి శనివారం గిరిజన సంక్షేమ విద్యా సంస్థల నిత్యావసర సరకుల సరఫరా కోసం జీసీసీ కమోడిటీ టెండర్లు నిర్వహించారు. సరఫరాదారుల అర్హతలు, పత్రాలు, ధరలు, సరుకుల నాణ్యత, నిబంధనలను అధికారులు పరిశీలించారు.
విద్యార్థులకు నాణ్యమైన సరుకులు పోటీ ధరలకు సకాలంలో అందేలా పారదర్శకంగా టెండర్ ప్రక్రియ చేపట్టారు.
Comments
Loading comments...

