వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ) కౌన్సిల్ సమావేశ మందిరంలో సోమవారం 'PGRS' (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో విభాగాధిపతులతో కలిసి తాను స్వయంగా పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు.
నగరవాసులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కమిషనర్ సూచించారు.
Comments
Loading comments...

