వార్తలకు తిరిగి వెళ్లండి

జార్ఖండ్లో జేపీఎస్సీ పేపర్ లీక్ ఉదంతంపై సీబీఐ విచారణ కోరుతూ ఆ రాష్ట్ర బీజేపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. జేఎంఎం ప్రభుత్వ హయాంలో వరుసగా పేపర్ లీక్ ఘటనలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవి ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వ సీఐడీ విచారణ కేవలం కంటితుడుపు చర్యేనని రాంచీ ఎంపీ సంజయ్ సేథ్ విమర్శించారు.
Comments
Loading comments...
