వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణంలో వినాయక చవితి సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకుడు సట్ట సతీశ్ ఆధ్వర్యంలో టవర్ సర్కిల్ వద్ద భక్తులకు ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేశారు.
పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మట్టి విగ్రహాలను పూజించాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు శివకుమార్, జగన్, మనోజ్, కొత్త వెంకీ, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

