వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు ఆధ్వర్యంలో జగిత్యాల వేణుగోపాల స్వామి ఆలయంలో శుక్రవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా శ్రీకృష్ణుడి ఆధ్యాత్మిక సందేశాన్ని, ధర్మ పరిరక్షణ ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో 22వ వార్డు కౌన్సిలర్ అరవ లక్ష్మి, అక్కినపల్లి కాశీనాథం, చిట్ల గంగాధర్, శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు
Comments
Loading comments...

