వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల అర్బన్ మండలం హాస్నాబాద్ యువత వినాయక నవరాత్రుల సందర్భంగా పదేళ్లుగా ప్రత్యేక సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ముగింపు రోజున మండపం సమీపంలోని చెట్టుకు పూజల్లో ఉపయోగించిన వస్త్రాన్ని కడతారు. వస్త్రం కట్టిన యువకులు విదేశాలకు వెళ్తారనే నమ్మకం గ్రామంలో ఉంది
ఈ ఆచారాన్ని పాటించిన పలువురు అమెరికా, లండన్, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా దేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. యువతలో సంప్రదాయంపై ఆసక్తి పెరుగుతోంది.
Comments
Loading comments...

