వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శుక్రవారం గజపతినగరం నియోజకవర్గం గంట్యాడ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్దుల అభ్యసనా సామర్థ్యాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా స్వచ్చత హీ సేవా కార్యక్రమంలో భాగంగా హైస్కూల్ పరిసరాలను ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థుల చేత స్వచృత పై ప్రతిజ్ఞ చేయించారు. అలాగే సిబ్బందికి పలు సూచనలు సలహాలు చేసారు
Comments
Loading comments...

