Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్పీ ఛైర్మన్‌ కారుపైకి ఎక్కిన టీడీపీ కార్యకర్త

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 6:26 AM చిత్తూరుGeneral
జడ్పీ ఛైర్మన్‌ కారుపైకి ఎక్కిన టీడీపీ కార్యకర్త - Udayam
చిత్తూరు జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు కారును అడ్డుకునే క్రమంలో ఓ టీడీపీ కార్యకర్త కారు బోనెట్ పైకి ఎక్కిన ఘటన కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై కలకలం రేపింది. కారు ఆపకుండా వేగంగా వెళ్లడంతో అతను అలాగే ప్రయాణించాల్సి వచ్చింది. దాదాపు మూడు కిలోమీటర్ల దూరం తర్వాత వేగం తగ్గించడంతో అతను కిందకు దిగిపోయాడు. ఈ ఘటనపై ఇరు పార్టీల నాయకులు రామకుప్పం పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.

Comments

G
Loading comments...