Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో వినాయక మండపాల సందర్శన

Follow Udayam on Google
sreekanth patel Sep 20, 2026 8:36 PM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో వినాయక మండపాల సందర్శన - Udayam
మాజీ మంత్రి డా. సి.లక్ష్మారెడ్డి జడ్చర్లలోని పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు స్వయంగా వడ్డించారు. భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు.ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...