వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ వైఫల్యాలు, హామీల మోసాలను ఎండగడుతూ జడ్చర్ల సిగ్నల్ గడ్డ చౌరస్తాలో బుధవారం (సెప్టెంబర్ 2) ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహా ధర్నా, ముఖ్య కార్యకర్తల సమావేశం జరగనుంది.
మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగే ఈ ధర్నాకు బాలానగర్ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

