Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

Follow Udayam on Google
sreekanth patel Aug 15, 2026 7:04 PM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో గుర్తుతెలియని వ్యక్తి మృతి - Udayam
జడ్చర్ల పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు ఎస్సీ కమిటీ హాల్ కాంపౌండ్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. మృతుడి వివరాలు తెలియరాలేదు. ఘటనాస్థలికి పోలీసులు ఇంకా చేరుకోలేదని స్థానికులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...