వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల నియోజకవర్గంలో బీసీ ఓటర్లే అధికమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న అన్నారు. 2,20,503 ఓట్లలో 1,37,748 ఓట్లు బీసీలవేనని పేర్కొన్నారు.
బీసీలంతా ఏకమైతే జడ్చర్లలో రాజకీయ మార్పు సాధ్యమవుతుందని అన్నారు. ముదిరాజ్లతో పాటు అన్ని బీసీ వర్గాలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డిపై పలు ఆరోపణలు చేశారు.
Comments
Loading comments...

