వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో 400 మందికి అన్నదానం చేశారు. కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి ఎం.డి. సాదిక్ అలీ నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని భోజనం అందజేశారు. పేదలు, రోగులు, సహాయం అవసరమైన వారికి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని సాదిక్ అలీ తెలిపారు.
Comments
Loading comments...

