Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల: ఆర్టీఐలో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆరోపణ

Follow Udayam on Google
sreekanth patel Aug 20, 2026 10:23 AM మహబూబ్‌నగర్General
జడ్చర్ల: ఆర్టీఐలో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆరోపణ - Udayam
శిఖర్పల్లి గ్రామంలోని పెద్దయ కుంట సర్వే నంబర్ 893లో అక్రమ మట్టి తవ్వకాలపై ఆర్టీఐ ద్వారా కోరిన సమాచారంలో మైనింగ్ అధికారులు జేసీబీ నంబర్‌ను తప్పుగా పేర్కొన్నారని మండ్ల స్వామి ఆరోపించారు. రవాణా శాఖ నుంచి సరైన వాహన వివరాలు పొందిన ఆయన తహసీల్దార్‌కు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. అక్రమ తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...