Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

JCB నడిపిన మంత్రి సంధ్యారాణి

Follow Udayam on Google
B Ganga Aug 28, 2026 6:47 PM పార్వతీపురం మన్యంGeneral
JCB నడిపిన మంత్రి సంధ్యారాణి - Udayam
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి శుక్రవారం పాచిపెంట మండలం విశ్వనాథపురం, మంచాడవలస గ్రామాలకు పణుకువలస గ్రామ సమీపంలో జాతీయ రహదారి సమీపంలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రోడ్డు పనులను జేసీబీతో ప్రారంభించి కొద్దిసేపు ఆపరేట్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...