Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ కోతలపై జనసేన విజ్ఞప్తి

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 2:21 PM అనకాపల్లి General
విద్యుత్ కోతలపై జనసేన విజ్ఞప్తి - Udayam
అనకాపల్లిలో ఈనెల 16 వరకు విద్యుత్ కోతలు విధించవద్దని జనసేన ఇన్‌ఛార్జ్ భీమరశెట్టి రాంకీ అధికారులను కోరారు. జంగిల్ క్లియరెన్స్ పేరుతో కరెంట్ నిలిపివేయడంతో సచివాలయ సేవలకు, పింఛన్ల దరఖాస్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు విన్నవించారన్నారు. పింఛన్ల దరఖాస్తుల గడువు 16తో ముగియనున్నందున అప్పటివరకు విద్యుత్ కోతలు లేకుండా సహకరించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...