Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్‌లో ‘జలసిరి’ కార్యక్రమం ప్రారంభం

విక్రాంత్ రెడ్డి Jul 25, 2026 1:25 PM నిర్మల్ about 1 hour ago
నిర్మల్‌లో ‘జలసిరి’ కార్యక్రమం ప్రారంభం - Udayam Digital
వర్షపాతం లోటు కారణంగా నిర్మల్ జిల్లాలో భూగర్భ జలాలు భారీగా పడిపోయాయి. ఈ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీల్లో ‘జలసిరి’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. కుభీర్‌ మండలంలో కలెక్టర్ భావేశ్ మిశ్రా దీనిని ప్రారంభించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి ఫాంపాండ్ అనే నినాదంతో నీటి సంరక్షణ పనులను వివిధ శాఖల సమన్వయంతో చేపడుతున్నారు.

Comments

G
Loading comments...