Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జల్ జీవన్ మిషన్‌తో 82 శాతం ఇళ్లకు నీరు

Follow Udayam Digital on Google
రూప దేవి Aug 06, 2026 5:44 PM ఆల్ ఇండియా జాతీయ
జల్ జీవన్ మిషన్‌తో 82 శాతం ఇళ్లకు నీరు - Udayam Digital
జల్ జీవన్ మిషన్ కింద దేశంలోని 82.09 శాతం గ్రామీణ ఇళ్లకు కుళాయి నీటి కనెక్షన్లు అందినట్లు కేంద్రం తెలిపింది. మొత్తం 19.36 కోట్ల గ్రామీణ ఇళ్లలో 15.89 కోట్ల ఇళ్లకు ఈ సదుపాయం కల్పించినట్లు వెల్లడించింది. తాగునీటి నాణ్యత కోసం బీఐఎస్ ప్రమాణాలు అమలు చేస్తున్నామని కేంద్రం తెలిపింది. నీటి నాణ్యతను ల్యాబ్‌లు, ఫీల్డ్ టెస్టింగ్ కిట్ల ద్వారా నిరంతరం పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది.

Comments

G
Loading comments...