వార్తలకు తిరిగి వెళ్లండి
మనీలాలో విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన

ఆసియాన్ భేటీలతో పాటు క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ నేటి నుంచి ఫిలిప్పీన్స్లోని మనీలాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.
'యాక్ట్ ఈస్ట్' విధానంలో భాగంగా ఆసియాన్-భారత్ సంబంధాలను బలోపేతం చేయడమే ఈ పర్యటన లక్ష్యం. కాగా, 2026 సంవత్సరాన్ని ఆసియాన్-భారత్ సముద్ర సహకార సంవత్సరంగా ప్రకటించారు.
Comments
Loading comments...